రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన సాగుతున్నది. బుధవారం నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో రాత్రికి రాత్రికే అక్కడ జీవిస్తున్న వన్యప్రాణులు, వివిధ రకాల జీవులను హింసించి బుల్డోజర్లతో చెట్లను ధ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లోని 400 ఎకరాల భూమిని వేలం వేసి ప్రభుత్వం డబ్బు సంపాదించాలని చూడడం చాలా దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని, అడ్డుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులపై దాడులు, అరెస్టులు చేస్తూ క్రూరంగా వ్యవహరిస్తూ విధ్వంసకాండను సృష్టిస్తున్నదని న�
నాడు గ్రూప్-1 అభ్యర్థులపై.. నేడు హెచ్సీయూ విద్యార్థులపైన.. ఏడాది కాలంలో రెండు సార్లు పోలీసు లాఠీ విరిగింది. తమ న్యాయమైన డిమాండ్ కోసం గతేడాది జూలై, ఆగస్టులో రోడెక్కిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులతో లాఠీచ
అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిసరాలు ఉద్యమ రోజులను తలపిస్తున్నాయి. వీరికి మద్దతుగా నగర వాసులు, పర్యావరణ ప్రేమికులు అరుదైన జీవ వైవిధ్యాన్ని కలిగిన హెచ్సీ�
హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి అన్ని వైపుల నుంచి మద్దతు వస్తున్నది. మేధావులు, విద్యావంతులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాల యూనియన్లు అందరూ ...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ బంద్ నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి యూనివర్సిటీ మెయిన్�
రాష్ట్ర ప్రభుత్వం హెచ్సీయూ భూముల జోలికి వెళ్లొద్దని, వేలం పాటలు వెంటనే నిలిపివేసి మూగజీవాలను రక్షించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సీపీఎం, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, పలు విద్యార్థి సం�