ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయకుం డా మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ కాలక్షేపం చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒం టెద్దు నర్సింహారెడ్డి అన్
హుజూర్నగర్ నియోజకవర్గంలో త్వరలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాల నిర్మాణానికి పాలకీడు మండలం, గుండ్లపహాడ్ పరిధిలోని ప్రభుత్వ భూమి, హుజూర్నగర్ మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నెంబర్ 1041లోని ప్రభుత్వ భ�
తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెర లేపిందని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజవకర్గ సమన్యయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి విమర్శించారు. పట్టణంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల పట్ల సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది. పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత విద్యార్థులకు పుస్తకాలు అందజేయాల్సి ఉండగా పూర్తి స్థాయిలో అందించలేదు. ఇప్పటి వరకు 70
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, పార్టీలోకి నాయకులు వస్తూ పోతూ ఉంటారని, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడిన వారి వల్ల నష్టంమేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రె�
Interview | హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏడున్నర దశాబ్దాల్లో జరుగని అభివృద్ధిని కేవలం నాలుగేండ్లలో చేసి చూపించాం. గతంలో ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నేత పదవులు అనుభవించారే తప�