అమరావతి : మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులోనే భర్తను దారుణంగా హత్య చేసిన భార్య వైనం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో చోటు చేసుకుంది
అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరులోని భావననగర్ కాలనీలో దారుణం జరిగింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది.
అహ్మదాబాద్ : తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో కడతేర్చిన భార్య ఉదంతం గుజరాత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. భర్తను చంపి ఆపై అతడు గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింద�
Janagama | బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో దారుణం జరిగింది. గుడిద అశోక్ (30), గుడిద అండాలు భార్యాభర్తలు. వీరికి 8 నెలల బాబు ఉన్నాడు. అయితే గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు చోటు
ముంబై : ప్రియుడితో కలిసి నివసించేందుకు అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు భార్య దారుణానికి పాల్పడింది. భర్తను చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ చెల్లించడం కోసం ఆమె ఏకంగా తన మంగళసూత్రాన�
ప్రియుడి మోజు | ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు దారుణానికి ఒడిగట్టింది.. ఐదుగురు ఆడపిల్లలున్న సంగతి కూడా మర్చిపోయి కిరాతకంగా వ్యవహరించింది. లోకంలో తండ్రి లేక.. తల్లి