ఉన్న ఇంటిని కూతురి పేరు మీద గిప్ట్ డీడ్ చేసిన తండ్రి, తనను పట్టించుకోనందున ఆ ఇంటిని తనకు దక్కేలా చూడాలని కోరుతూ ఓ కొడుకు ఆర్డీఓ నుంచి ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని స�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో రోజు గురువారం ఉదండాపూర్ రిజర్వాయర్�
మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ 5వ రోజు నిరాహార దీక్షలు చేపట్టారు. మండలంలోని గ్రామాలకు చెందిన రైతులు మద్దతు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కంకణం కట్టుకున్నారు. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేశారు.. పలుమార్లు జైలుజీవితం గడిపారు కొత్తగూడెం పట్టణంలోని రామవరానికి చెందిన మోరె భాస్కర్
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అధికారంలోకి రాగానే బీసీలను కాంగ్రె స్ మోసగించాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్ కు
వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని నేతన్నలు విమర్శించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల