ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖానలో రోగులకు ఇవ్వాల్సిన ఆహారాన్ని అధికారులు, సిబ్బంది భోంచేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ కుంభకోణం కొన్ని లక్షల రూపాయల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. దవాఖాన తాత్కాలిక సూపరింటెండెంట�
సంక్షేమ హాస్టళ్లకు విజయ పాలు సరఫరా చేసే ఏజెన్సీలు కోట్ల రూపాయాలు లూటీ చేస్తున్నాయి. మార్కెట్లో లీటర్ ధర రూ.60 ఉంటే, సంక్షేమ హాస్టళ్లకు రూ.62 చొప్పున సరఫరా చేస్తూ విజయ డెయిరీ గుర్తింపు పొందిన ఏజెన్సీల నిర్�
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీ�
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరో కుంభకోణం బయటపడింది. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పేదలకు కేటాయించిన ఇండ్ల కేటాయింపులో భారీగా అవినీతి చోటుచేసుకుంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పేరుతో కర్ణాటకలో జరిగిన భారీ కుంభకోణంలో 150 మందికిపైగా బాధితులు కోటి రూపాయలకుపైగా నష్టపోయారు. ‘ట్రంప్ హోటల్ రెంటల్' అనే యాప్ సృష్టించిన సైబర్ నేరగాళ్లు.. అందులో ప
పత్తి కొనుగోళ్ల పేరిట కాంగ్రెస్ నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 60 నకిలీ టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) నంబర్లతో ట్రేడర్లు, బ్రో�
మంచాల తహసీల్దార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో కంఫ్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న సురేశ్, హైదరాబాద్ నగరంలోని మీసేవ నిర్వాహకుడు, మరో ఇద్దరితో కలిసి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తూ మంచాల త�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. దేశంలోని 14 రాష్ర్టాల్లో విస్తరించిన ఓ ముఠా ఈ సిండికేట్ మోసానికి పాల్పడినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటి�
మధ్యప్రదేశ్లో మరో భారీ కుంభకోణం సీఎం చేతిలోని శాఖలోనే వందల కోట్ల స్కామ్ పోషకాహార పథకంలో అంతులేని అవినీతి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో పెంచిన వైనం బైకులపై రేషన్ సైప్లె చేసినట్టు రికార్డులు వేల టన్నుల