Kollapur Mangos | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంత మామిడి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. ఉదయం ఆరంభంలో లాభాల్లో కదలాడినా.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,235.08 పాయింట్లు లేదా 1
అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ప్రకృతి ప్రకోపానికి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.. గత యాసంగిలో భూగర్భ జలాలు అడుగంటడం, సాగర్ నీళ్లు రాకపోవడంతో కనీసం తిండిగింజలు కూడా పండలేదు.. భారీ నష్టాలను మూటగట్టుకున్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వరుసగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలకు ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, విదేశీ నిధులు వెళ్లిపోవడంతో ప్రతికూల ప్రభావం చూపింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. ప్రారంభంలో భారీగా పెరిగిన సూచీలకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మరోసారి మాంద్యంలోకి జారుకున్నట్లు వచ్చిన సంకేతాలు మార్కెట్లను పతనంవైపు నడిపించాయి.
దేశీ ఎయిర్లైన్స్ పరిశ్రమ ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000-17,000 కోట్ల నష్టాల్ని చవిచూస్తుందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడం, రూ�
Zomato Losses : ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన జోమాటోలో ఒకవైపు నష్టాలు పెరుగుతున్నప్పటికీ.. దాని వేగంలో మాత్రం వెనుకంజ లేదు. గత ఏడాది నష్టం రూ.99.8 కోట్లు ఉండగా.. ఈ ఏడాది
రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న నిర్ణయం రైల్వేలకు నష్టం తీసుకొచ్చింది. ప్లాట్ఫాం టికెట్ల రేట్లను అమాంతం పెంచడం వల్ల రైల్వే శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల నష్టాన్ని చవ�
అఫ్ఘనిస్తాన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారు. గత 24 గంటల్లో 80 మంది తాలిబాన్లు చనిపోయినట్లు, మరో 60 మంది గాయపడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి