TTD | రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, నున్న సరోజినిదేవి దంపతులు తిరుమల శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు బుధవారం రూ.1,01,11,111 విరాళంగా అందించారు.
Adani Group Donation | భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు విరాళాల వెల్లువ కొనసాగుతుంది. ఇప్పటికే విరాళాల ద్వారా ఏపీకి సుమారు రూ. 350 కోట్లు వచ్చాయి.
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానికి ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించారు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే భక్తుడు.. టీటీడీకీ భారీ ఆస్పత్రిని కట్టిచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీటీడీ చ