హౌసింగ్బోర్డ్ భూములను ప్రభుత్వం అమ్ముకోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కేపీహెచ్బీకాలనీ 3వ రోడ్లోని వరసిద్ధి వినాయకస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అన
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డు భూములు మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. వివిధ ప్రాంతాల్లోని ఇంటి స్థలాలు (ప్లాట్లు), కమర్షియల్ స్థలాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కలిపి 11 ఆస్తులకు సోమవ�
కేపీహెచ్బీ కాలనీలో భూముల వేలం పాటలో వచ్చిన సొమ్ములో కొంతైనా కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం హౌసింగ్ బోర్డ్ స్థలాల అమ్మకాలపై ఆయన మాట్�
కేపీహెచ్బీకాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మడానికి గృహ నిర్మాణ మండలి అధికారులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. హౌసింగ్ బోర్డ్ ఖాళీ స్థలాలను గుర్తించడం, వాటి పరిరక్షణ కోసం ప్రహరీల
అత్యంత విలువైన హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. సంక్షేమ పథకాల అమలు కోసం బ్యాంకుల నుంచి తెస్తున్న రుణాలు సరిపోకపోవడంతో విలువైన భ�
కేపీహెచ్బీ కాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలు విక్రయించేందుకు నిర్వహించిన వేలం పాట రసాభాసగా సాగింది. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ ప�
‘కేపీహెచ్బీ కాలనీలో హౌసింగ్ బోర్డు భూములను కొనుగోలు చేస్తున్నారా...తస్మాత్ జాగ్రత్త.. ఆయా ప్రాంతాల్లోని కొన్ని ప్లాట్లు రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్రమాదం ఉంది. స్థలాల వేలం పాట పేరుతో హౌసింగ్బోర్డు ప
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆస్తులను ఆంధ్రా పాలకులు తమ అనుయాయులకు అప్పనంగా దోచిపెట్టారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయా
హైదరాబాద్తోపాటు దాని పరిసర ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు ఉన్న అత్యంత విలువైన భూములపై ప్రభుత్వం కన్నేసింది. వీటి విక్రయానికి విధివిధానాలు సిద్ధమవుతున్నాయి.