ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా క్రెడిట్ కార్డు కనిపిస్తున్నది. ఒకప్పుడు పెద్దపెద్ద వ్యాపారులు, ఉన్నత స్థాయి ఉద్యోగులకే పరిమితమైనా.. నేడు చిరుద్యోగులకూ చేరువైంది. కానీ, సాధారణ గృహిణులకు మాత్రం అందని ద్రాక్ష
నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్కు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ సైబర్ మోసానికి గత ఏడాది చాలా మ�
ఇంటి పనులు కూడా ఓ లెక్కా? అని గృహిణులను తీసిపారేసే వారికి సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు చెప్పింది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని, ఆ మాటకొస్తే ఆమె సేవలు అమూల్యమైనవని పేర్కొంది.
సింగరేణిలో సహజసిద్ధంగా లభిస్తున్న బొగ్గు ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. అదేసంస్థ మిగులు భూముల్లోని సహజ సిద్ధమైన మొక్కల నడుమ పెరుగుతున్న చీపురు పుల్లల మొక్కలే నిరుపేద గిరిజనులకు ఆదాయ వనరులు�
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కొందరు చైనీయులు భారతీయులను పావుగా వాడుతూ.. దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో 30 శాతం వరకు కమీషన్లు, జీతాల రూపంలో ఇక్కడ సహకరిస్తున్న వారి కోసం వెచ్చిస్తూ.. 70
కేంద్ర ప్రభుత్వ నిధులు తమ ఖాతాల్లో పడగానే నలుగురు గృహిణులు భర్తలను వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు. కొందరు పెండ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ఘటన యూపీలోని బారాబంకీ జిల్లాలో వెలుగుచూసింది.
వైవిధ్యమైన చిత్రాలతో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు హైదరాబాద్ గృహిణులు. ప్రకృతి, ఆధ్యాత్మికం మానవ విలువలు, పల్లె వాతావరణం ఇలా వివిధ థీమ్స్పై అందమైన పెయింటింగ్స్ వేస్తూ.. అబ్బురపరుస్తున్నారు. �