India Vs West Indies: విండీస్ బ్యాటర్లు హోప్, క్యాంప్బెల్ సెంచరీలు చేసి ఔటయ్యారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో విండీస్ ఆధిక్యం సాధించింది. క్యాంప్బెల్ 115, హోప్ 102 రన్స్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని, రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు మెంగనీ మనోహర్ పేర్�
అట్టహాసంగా ప్రకటించిన రాజీవ్ యువశక్తి పథకానికి బ్రేకులు పడ్డాయి. వివిధ యూనిట్ల కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 2న చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, పథకం ప్రారంభానికి మరికొద్దిరోజులు సమయం పడుతుందంటూ అకస్మ�
దివ్యాంగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి మనుగడకు అవసరమైన ఉపకరణాలతో పాటు ఆర్ధిక సాయం కూడా అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది. అయితే, ఆచరణలో మాత్రం వారికి శూన్య హస్తమే �
Tourists Return | ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించిన జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో తిరిగి సందడి నెలకొన్నది. ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. వేసవిలో కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు
Farooq Abdullah | విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు తప్పకుండా జరుగుతాయని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, �
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ అదరగొట్టింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్పై సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ న�