బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని, రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు మెంగనీ మనోహర్ పేర్�
అట్టహాసంగా ప్రకటించిన రాజీవ్ యువశక్తి పథకానికి బ్రేకులు పడ్డాయి. వివిధ యూనిట్ల కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 2న చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, పథకం ప్రారంభానికి మరికొద్దిరోజులు సమయం పడుతుందంటూ అకస్మ�
దివ్యాంగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి మనుగడకు అవసరమైన ఉపకరణాలతో పాటు ఆర్ధిక సాయం కూడా అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది. అయితే, ఆచరణలో మాత్రం వారికి శూన్య హస్తమే �
Tourists Return | ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించిన జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో తిరిగి సందడి నెలకొన్నది. ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. వేసవిలో కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు
Farooq Abdullah | విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు తప్పకుండా జరుగుతాయని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, �
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ అదరగొట్టింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్పై సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ న�