స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు దేశం అన్ని రంగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ అన్నారు. వందో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే రోజుకల్లా అభివృద్ధి చెంద
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు జేఎన్టీయూ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 5న జరగనున్న 12వ స్నాతకోత్సవంలో దీనిని ఆయన అందుకోనున్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లపై బుధవ�
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గీతం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం వర్సిటీలో గీతం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ద�
Maye Musk: ఎలన్ మస్క్ తల్లికి సౌతాఫ్రికా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందజేసింది. ఆ డాక్టరేట్ను అందుకున్న మేయి మస్క్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. న్యూట్రిషన్ రీసర్చ్లో ఆమె ఎన్నో ఏళ్లుగా పన