పూజ అనేది సమర్పణతో కూడిన దైవారాధన. స్థూలంగా మనం రక్షణ, స్వతంత్రత, అభివృద్ధి, సుఖం, ప్రశాంతత, ముక్తి కోసం.. దైవారాధన చేస్తుంటాం. వివిధ ద్రవ్యాలతో పూజ చేసినా.. కర్తకు ప్రధానంగా ఉండాల్సింది నిర్మలమైన మనసు! ఆర్ష �
దేశమంతా తమ చెప్పు చేతల్లోఉండాలన్న నియంతృత్వ ధోరణి, విపక్షాలను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా చట్టాలు చేయటం, కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు సామాన్య ప్రజలను దోచుకుని, ప్రభుత్వ సంస్థలను అమ్మి తన భాష, తన
‘అతణ్ని అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది’ అనే మాట లోకంలో తరచూ వింటుంటాం. సాధారణంగా అదృష్టం అంటే కనిపించదని భావిస్తుంటాం. కానీ, పూర్వజన్మ సుకృతమే ఈ జన్మలో అదృష్టం రూపంలో పలకరిస్తుందని పెద్దల మాట.
Rajendra Pal Gautam:ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) వివాదంలో ఇరుక్కున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో ఆయన పాల్గొన్నారు. బౌద్ధమతం
హిందూ మతాన్ని విమర్శించిన ప్రథమ తాత్విక విప్లవకారులు బృహస్పతి ఈ వాదాన్ని స్థాపించాడు. చార్వాకుడు ప్రచారంలోకి తీసుకొచ్చాడు. జైన, బౌద్ధ మతాలకు కావాల్సిన తాత్విక పునాదులను ఏర్పాటు చేశారు.
బెంగళూర్ : హిందువులు తమ మత విశ్వాసాలను బేషరతుగా పాటించాలని బీజేపీ సీనియర్ నేత సీటీ రవి పిలుపు ఇచ్చారు. భారత్ను హిందూ రాజ్యంగా మలచడమే తమ పార్టీ ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ఎ
కూచ్బిహార్, ఏప్రిల్ 6: ముస్లింల ఓట్లు తన చేజారిపోతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భయపడుతున్నారని, అందుకే ఓట్లు చీలిపోకుండా, గంపగుత్తగా తృణమూల్కే ఓటు వేయాలని ముస్లింలను అభ్యర్థిస్తున్నారని ప్రధ�
తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయమార్గంలో అత్యంత సమర్థంగా నిర్వహించిన కేసీఆర్ ప్రజలందరిని ఆకట్టుకున్నారు. రాష్ర్టాన్ని సాధించిన తర్వాత ప్రజలందరి ప్రగతిని, సంక్షేమాన్ని కాంక్షించి ప్రణాళికాబద�