ఉద్యోగాల కల్పన, అధిక వడ్డీల పేరిట తెలంగాణ, ఏపీలో 2,000 మందిని మోసగించి.. దాదాపు రూ.140 కోట్లు వసూలు చేసిన మోసగాళ్లయిన తండ్రీకొడుకులను తెలంగాణ సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
నిర్మల్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ల లొల్లి మొదలైంది. రెండేళ్ల క్రితం వరకు పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను సాగించి వివాదాల్లో కూరుకుపోయిన ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పటి నుంచి కనుమరుగయ్యాయి. అప్పట్లో ప�
యూనివర్సల్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నదని చైర్మన్ వీ.వినయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ బ్యాంక్లో యూనివర్సల్ కో ఆపరేటీవ్ అ ర్బన్ బ్యాంక్ 47వ సర్వసభ�
క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ పేరిట అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులతో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న బిట్కాయిన్ ముఠా గుట్టును నిర్మల్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిందితుల్లో
అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ. 25 కోట్లతో ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన బోడుప్పల్లో కలకలం రేపింది. తమ వద్ద తీసుకొన్న డబ్బులు చెల్లించాలని నిందితుడి ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు.
బ్యాంక్ డిపాజిట్లు అందిస్తున్న అధిక రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్తో సహా కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.3 శాతం మేర పెంచింది. జూలై-సెప్టెంబర్ త్ర�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. గత సమీక్షలో మాదిరిగానే ఈసారీ రెపోరేటు జోలికి వెళ్లలేదు. ఈ ఏడాది తదుపరి సమీక్షలు మళ్లీ ఆగస్టు, అక్టోబర్, డి
తొండ ఊసరవెల్లిగా మారినట్లు.. మొదట్లో బాధితులుగా ఉండే కొందరు, పోయిన చోటే రాబట్టుకోవాలని ఇతరులను మోసం చేసి నేరస్తులుగా మారుతున్నారు. మోస పోయినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి.. ఇతరులను మో�