హైదరాబాద్, బంజారాహిల్స్ సమీపంలోని షేక్పేట్లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 148ఏ ప్రకారం ఐటీ రిటర్న్ల రీ-అసెస్మెంట్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆర్థిక చట్టం- 2021 కింద ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను చట్టం- 1961లోని సవరించిన నిబంధనలకు అను
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి రూ.6,756.92 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాలని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.