భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ చిహ్నంపై ఖైరతాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది.
హైదరాబాద్ నగరం నందగిరిహిల్స్లోని ప్లాట్ నంబర్-1లో వాణిజ్య భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను హైకోర్టు బుధవారం ఆద
హైదరాబాద్, బంజారాహిల్స్ సమీపంలోని షేక్పేట్లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 148ఏ ప్రకారం ఐటీ రిటర్న్ల రీ-అసెస్మెంట్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆర్థిక చట్టం- 2021 కింద ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను చట్టం- 1961లోని సవరించిన నిబంధనలకు అను
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి రూ.6,756.92 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాలని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.