మోదీ ప్రభుత్వం వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు ఏ చిన్న కారణాన్నీ వదిలి పెట్టడం లేదు. ఆ కోవలో ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ వంతు వచ్చింది. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘా�
శాసనసభ్యుడిగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్పై అనర్హత వేటు అంశానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా బయటకు వస్తున్న లీకులను యూపీఏ బృందం ఆక్షేపించింది. రాష్ట్ర గవర్నర్ రమేశ్ బాయిస్తో యూపీఏ నేతలు గురువారం �
రాంచి: జార్ఖండ్లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్నది. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫార్సుపై ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బాయిస్ ఇంకా ఎలాంటి నిర్ణయం �
జార్ఖండ్లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. మైనింగ్ లీజు వ్యవహారంలో సీఎం హేమంత్ సొరేన్ శాసనసభ అభ్యర్థిత్వం రద్దు చేయాలంటూ ఈసీ చేసిన సిఫారసుపై గవర్నర్ రమేశ్ బాయిస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకో�
మహారాష్ట్రలానే ఇతర విపక్షపాలిత రాష్ర్టాల్లో అధికారానికి బీజేపీ పావులు పశ్చిమబెంగాల్, కేరళ, జార్ఖండ్పై కన్ను ఇప్పటికే రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థి పార్టీల నేతలే లక్ష్యంగా దాడులు న్య�
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుకుంటూ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నదని విమర్శలు వస్తున్నా మోదీ సర్కారు మాత్రం పంథా మార్చట్లేదు. మహారాష్ట�
కర్నల్ సంతోష్బాబుకు అంగరక్షకుడిగా ఉన్న నా కుమారుడు కుందన్ కుమార్ ఓఝా గల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం పొందాడు. తెలంగాణ వాసి అయిన సంతోష్బాబుకు నా కుమారుడు
రక్షణగా ఉంటే.. మా కుటుంబానికి తెలంగాణ సర్కార్ �