రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న భూదాన్పోచంపల్లికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చేనేత జౌళిశాఖ కమిషనర్ వర్షిణి, కలెక్టర్ హనుమంతు కే జెండగే �
Sabarimala Temple | కేరళ (Kerala)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple) భక్తుల (devotees) తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు తుపాకులు (Arms), ఆయుధాలు (Ammunition) అప్పగించాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.
మణిపూర్లోని మోరేలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారిని అనుమానిత తిరుగుబాటుదారులు కాల్చిచంపారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, ప్రగతి నివేదన సభకు హాజరైన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై ఘన స్వా�
ఉమ్మడి జిల్లాలో జలం పుష్కలంగా లభిస్తున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం.. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు.
SP Rema Rajeshwari | ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పరిశీలించారు.