లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ సంస్థాపన వేడుక వైభవంగా జరిగింది. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన వేడుకలో 2025-26 సంవత్సరంకు నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షులు పీ మల్లికార్జున్ అధ�
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు.
సీపీఐ జిల్లా నాలుగో మహ సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో మీ విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని తప్పుడు విద్యుత్ బిల్లులను ప్రజలకు పంపి మోసగిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళ వాట్సాప్ నెంబర్ను హ్యాక్ చేసి ఆమెకు అశ్లీల వీడియోలు, అసభ్య సందేశాలు పంపుతున్న ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.
బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను పశ్చిమ బెంగాల్కు చెందిన ఉత్తర 24 పరగణాల జిల్లాలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందం అరెస్ట్ చేసింది.
పదేండ్ల బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీ�