సిద్దిపేట జిల్లాలో మూడు రోజలుగా ఈదురుగాలులు, అకాల వర్షాలకు వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో పాటు చెట్లు విరిగాయి. కొనగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం రాశులు త�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా అకాలవర్షం.. అకాల వర్షం అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అకాల వర్షం.. ఈదురుగాలులకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతోపాటు ఇప్పటికే పంటను కోసి ఆరబెట్టిన ధాన్య
ఈదురుగాలులతో కూడిన అకాల వడగండ్ల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం ఈదురుగాలు వీచడంతోపాటు వర్షానికి వరి, మక్కజొన్న, మిర్చి తోటలు, మామిడితోటలు దెబ్బతిన్నాయి.
రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నది. బలమైన గాలులతో పాటు వడగండ్లు పడుతుండడంతో చేతి కొచ్చిన పంట దెబ్బతింటున్నది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిస
మరోసారి వరుణుడు ప్రతాపం చూపడంతో రైతులకు నష్టం వాటిల్లినట్లయింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం వల్ల చేతికి వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జిల్లా
గురువారం అర్ధరాత్రి గాలి దుమారం మామిడి రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఏడు ఒకపక్క నాణ్యత బాగా లేక, మరోపక్క మంగు ఆశించడంతో 50 శాతం నష్టంలో కూరుకుపోగా, తాజాగా, వీచిన దట్టమైన గాలి భారీగా మామిడి కాయలను నే�
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈసారి నైరుతి రుతుప�
మూడురోజులపాటు వర్షాలు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని వెల్ల�
మూడురోజులపాటు వర్షాలకు అవకాశం | రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.
గీత కార్మికుడికి తీవ్రగాయాలు | తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.