మగవారితో పోలిస్తే.. మహిళా ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అటు ఇంటిని-ఇటు ఉద్యోగాన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా వాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
నిండు నూరేండ్ల మనిషి జీవితకాలం తగ్గుతూ వస్తున్నది. మన దేశంలో మనిషి సగటు ఆయుష్షు 67.7 సంవత్సరాలే! అదే జపాన్లో అయితే ఇది 85 వసంతాలు! అంతేకాదు, అక్కడ వందేండ్ల జీవితం అనుభవిస్తున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున
Balanced diet | తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు అల్వాల్ ప్రాజెక్ట్ సీడీపీవో స్వాతి. మొదటి 1000 రోజులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె అన్నారు.
ఉద్యోగంలో చేరిన కొత్తలో వచ్చిన కొద్ది జీతంతోనే సర్దుకుపోతారు. కెరీర్లో, జీతాల్లో కాస్త వృద్ధి కనిపించగానే జీవనశైలిని మారిపోతుంది. ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు అని ఖర్చులకు పోతారు. అంతేతప్ప ఎక్కువగా వ�
ఇప్పుడు నలభై దాటకముందే గుండెనొప్పితో కుప్పకూలిపోతున్న వాళ్ల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊబకాయులు, పని ఒత్తిడిలో కుంగుబాటుకు గురవుతున్నవాళ్లు, ఇతర శారీరక సమస్యలపై అవగాహన లేమి�
ఆ రోజుల్లో పిల్లల ఆటలన్నీ ఆరుబయటే! 2000 సంవత్సరం వరకు పిల్లల జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండేది. రోజంతా మైదానాల్లో గడిపేవారు. నేటి తరం పిల్లలకు స్మార్ట్ఫోనే గ్రౌండ్గా మారిపోయింది. వీడియోగేమ్సే ఆటవిడుపుగా మారాయ
ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనశైలిలో మనిషి ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు కృషిచేయాల్సిన అవసరం ఎంతై నా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ జ
అపసవ్య జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధుల్లో రక్తపోటు (బీపీ) సర్వసాధారణంగా మారిపోయింది. అయితే, అధిక రక్తపోటు కాలక్రమంలో స్ట్రోక్ ముప్పును పెంచుతుందట. మిచిగన్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయనం కోసం పరిశో�
ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేన్నయినా సాధించగలడు. కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ప్రస్తుతం మనిషి సంపాదిస్తున్న డబ్బులో సగానికి పైగా ఆరోగ్యం కోసమే వెచ్చిస్తున్నాడు. �