ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న యోగా దినోత్సవం జరుగుతుందని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.
సాధారణ కాన్పులు పెంచాలని, సిజేరియన్లకు అడ్డుకట్ట వేయాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అందుకు సంబంధించి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్యాధికారులు, జ
ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్యరంగం.. స్వరాష్ట్రంలో పదేండ్ల పాలనలో ఆరో గ్య తెలంగాణగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వినూత్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజావైద్యం మెరుగుపడింది.
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 37,53,814 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సంగారెడ్డి జిల్ల�
కొవిడ్ సమయంలో పనిచేసిన తమకు స్టాఫ్నర్స్ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని కోరినందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తంచేశారని నర్సులు వాపోయారు.
ఎంజీకేఎల్ఐ పనులు చేపట్టేందుకు రూ.38 కోట్ల నిధులను సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి విడుదలకు కృషి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
సమాజంలో విద్య, వైద్యం ఎంతో కీలమైనవని, ఈ రెండు రంగాలను పటిష్టపర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే త�
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 100 బెడ్లను అందుబాటులో ఉంచనున్నట్లు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య తెల�