హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ సర్కార్ విధ్వంసాన్ని ఆపాలని ఆందోళనలో పాల్గొని జైలుకెళ్లిన విద్యార్థి ఎర్రం నవీన్ విడుదలయ్యారు. శనివారం ఉదయం 7:50 గంటలకు సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి హ�
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూముల్లో చేపట్టిన అడవుల నరికివేత వన్యప్రాణులకు శాపంగా మారింది. తలదాచుకునే చోటు కనుమరుగవడంతో బయటకి వస్తున్న జింకలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతు�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయం అప్రజాస్వామికమని, ఆ భూములను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క
హెచ్సీయూ భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వేలం �
హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీగా వెళ్లి ఖమ్మం నగరంలోని మంత్రి పొంగు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ ములను కార్పోరేట్ సంస్థలకు అమ్మడం, అక్కడున్న జాతీయ పక్షి నెమళ్లను, రాష్ట్ర జంతువు కృష్ణ జింకలను చంపుతున్న సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని పాలమూరు యూనివర్సిట
కంచ గచ్చిబౌలి భూముల్లో భారీగా వృక్ష సంపద, వన్యప్రాణులకు జరుగుతున్న నష్టంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఆ శాఖ సహాయ ఇన్స్పెక్టర్ జనరల్�
కార్పొరేట్ సంస్థల దాహం తీర్చేందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం వేలం వేస్తుందని పీడీఎస్యూ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ అన్నారు.