దవాఖానల్లో ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు.. మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో జాప్యం జరగకూడదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారుల�
హైదరాబాద్ : ఊపిరితిత్తులను క్రియాశీలం చేస్తూ మన ఊపిరికి ఆయుష్షును పోద్దామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మంత్రి హరీశ్ చేసిన ఊపిరితిత్తుల వ్యాయామం వీడియో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక�
హైదరాబాద్ : సేవకు మరో పేరు నర్సులు. రోగులను అమ్మలాగా ప్రేమగా చూసుకుంటారు కాబట్టే వారిని మనం నర్సమ్మా అని గౌరవంగా పిలుస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్�
ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లుగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకూ ప్రత్యేక అవకాశం వైద్యులపై ఒత్తిడి తగ్గించటమే లక్ష్యం అందరికీ మంచి వేతనం, సౌకర్యాలు �
మెదక్ : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థిక
సిద్దిపేటలో కారు దూకుడు | సిద్దిపేట మున్సిపాలిటీలో కారు దూసుకుపోతోంది. గులాబీ జెండా ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 43 వార్డులకు గానూ ఇప్పటి వరకు
మంత్రి హరీశ్ రావు | సీనియర్ జర్నలిస్టు, ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.