కల్లాలోకి రాజకీయం చేయడానికి రాలేదని, రైతుల కష్టం చూసి వచ్చామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. బీర్ పుర్ మండలంలోని నర్సింహుల పల్లె గ్రామంలోని ఐకేపీ, సహకార సంఘం ఆధ్వర్యంల�
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. 2021-22లో దాదాపు 19,883 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడగా.. 2022-23లో 96,917 మందిని పట్టుబడ్డారు. అంటే అక్రమంగా ప�
వందేభారత్ రైళ్లను తామే తెచ్చామని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్నది. కానీ, దీని రూపకల్పనకు కష్టపడ్డ వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే.. సుధాంశుమణి. ఈ రైలు తయారీ అనుమతి కోసం ఆయ న ఏకంగా రైల్వే బోర్డు చైర్మన్
సంక్రాంతి పండుగ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే శాఖ దోపిడీకి సిద్ధమైంది. పండుగ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రయాణం భారంగా మారింది. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్లల
కమర్షియల్ గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరగడంతో టీ స్టాల్, టిఫిన్ సెంటర్ నిర్వహించడం భారంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో న