అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామం రూ.2.25 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు రూ.1.20కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు కమలాపూర్, సెప్టెంబర్ 23 : తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కమలాపూర్ ప్�
హనుమకొండ, సెప్టెంబర్ 20 : దళితుల అభ్యున్నతికే దళితబంధు పథకం ప్రవేశపెట్టినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు అన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో దళిత బంధు పథకంపై రాష్ట్ర ఆర్థిక శాఖ
సీఎం కేసీఆర్తోనే స్థానిక సంస్థల బలోపేతం పల్లెల్లో ‘ప్రగతి’ కాంతులు నింపేందుకే పంచాయతీరాజ్ చట్టం ప్రతి నెలా జీపీలు, ఎంపీపీ, జడ్పీలకు 227.50 కోట్ల గ్రాంట్ హరితహారంతో ఊరూరా పచ్చదనం రాష్ట్ర పంచాయతీరాజ్ శా�
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హామీ వెల్లడించిన కోచ్ ఫ్యాక్టరీ పోరాట సమితి కాజీపేట, సెప్టెంబర్ 19: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో త్వరలోనే వ్యాగన్ (పీవోహెచ్) షెడ్ పనులు ప్రారంభిస్తామని
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం గృహ సందర్శనతో పాటు పౌష్టికాహారంపై అవగాహన నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు హనుమకొండ/శాయంపేట సెప్టెంబర్ 19 : పోషకాహార లోపం చిన్నారుల పాలిట శాపంగా మారింది. చిన్నారులు ఆరోగ్యంగ�
బెస్ట్ అథ్లెట్గా హర్మిలన్ బైన్స్ ఐదు రోజుల పాటు కోలాహలంగా జేఎన్ఎస్ ‘నేషనల్ అథ్లెటిక్స్’తో పెరిగిన వరంగల్ ప్రతిష్ఠ 50 ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజ్ ముగింపు వేడుకల్లో మంత్రులు ఎర్రబెల్లి, సత్య�
ఆయన ఆలోచనలతో బంగారు తెలంగాణగా రాష్ట్రం వేయిస్తంభాల గుడి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మట్టి వినాయకులను పూజించి.. పర్యావరణాన్ని కాపాడుదాం ప్రభు�
హనుమకొండ, సెప్టెంబర్ 7 : రక్తదానం ప్రాణ దానంతో సమానమని కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో డీఆర్డీవో, రెడ్క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక�
పరకాల, సెప్టెంబర్ 7: టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక ఉత్సాహంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని వెంకటాపూర్, హైబోత్ పల్లి గ్రామాల్లో కమిటీలను ఎ�
మండలానికో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి గడువులోగా కమిటీలు పూర్తి కావాలి టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు అందరినీ కలుపుకోవాలి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కష్టపడ్డవారికి
గ్రామాలకు రాకపోకలు బంద్ ఇబ్బందులు పడిన వాహనదారులు పలు చోట్ల కూలిన ఇండ్లు పరిస్థితిని పరిశీలించిన అధికారులు నమస్తేతెలంగాణ నెట్వర్క్ : జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ�
తల్లిదండ్రుల మృతితో అనాథైన బాలిక బాబాయి మందలింపుతో పారిపోయిన అమ్మాయి హనుమకొండ, సెప్టెంబర్ 7: పారిపోయిన బాలిక ఐదేళ్ల తర్వాత బంధువుల చెంతకు చేరింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం �