మిస్ వరల్డ్-2025 పోటీలను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మే 6వ తేదీన ప్రపంచంలోని 144 దేశాలకు చెందిన సుందరీమణులు వారి దేశాల తరఫున అందాల పోటీల్లో పాల్గొనడానికి
శ్రామికుల ఆశాజ్యోతి ఈ-శ్రమ్ కా ర్డులు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు సంఘటితరంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ఈ-శ్రమ్ పోర్టల్న
ఓరుగల్లు నివాసయోగ్యమైన ప్రాంతమని, హనుమకొండ, వరంగల్ నగరాలను హైదరాబాద్కంటే మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు అనేక సంస్కరణలు చేపట్టిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ‘
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రి, వరంగల్ పురపాలక ప్రథమ అధ్యక్షుడు స్వర్గీయ తిరువరంగం హయగ్రీవాచారి పేదల పెన్నిధి అని, వరంగల్ నగరాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని కుడా చైర్మన్ సుందర్రాజ్యా�
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొంత పంథాను అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవద్దని సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్ సూచించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) విషయంలో కూడా కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్నికల కమిషనర్ నియామకంలో కేంద్రం అత్యుత
పింఛన్దారులు తాము జీవించే ఉన్నామని వార్షిక ధ్రువీకరణ పత్రం సమర్పించేందుకు సమయం ఆసన్నమైంది. జీవన్ ప్రమాణ పత్రం దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి మార్చి 31వరకు గడువు విధించింది. ఈలోగా �
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో 10 కి.మీ మేర పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు.
వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులు వచ్చే మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భా సర్ అధికారు
ఒకప్పుడు అన్నీ సిజేరియన్ ప్రసవాలే.. సాధారణ ప్రసవం అనే మాటే వినిపించట్లేదు.. ఈ క్రమంలో ‘కోత’లను తగ్గించి, సాధారణ ప్రసవాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. రాష్ర్టోపాధ్యాయ సంఘం 75 వసంతాల వజ్రోద్యమ ఉత్సవం సోమవారం హనుమకొండలోని ఎస్ఎస్వీ కన్�