పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు .ఓదెల లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లను పంచారు.
ఉన్నత చదువులు చదివినా మూలలను మరువకుండా కులవృత్తిలో కొత్తదనం కోసం శ్రమించి జాతీయ స్థాయిలో మెరిశాడు ఈ యువ చేనేత కళాకారుడు. సహజ సిద్ధ రంగులు ఉపయోగించి, తక్కువ బరువు, ఎక్కువ డిజైన్లతో చీరె నేసి కేంద్ర పురస్క�
ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇంట వినిపించిన ఆకలి కేకలు ఆనాటి దుర్భర పరిస్థితులను తేటతెల్లం చేస్తాయి. చేతిలో కళ ఉన్నా, చేసేందుకు పని దొరుకని పరిస్థితి.
పోచంపల్లి ఇకత్ వస్త్రాలకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మిసెస్ తెలంగాణ మమతాత్రివేది అన్నారు. ఆదివారం భూదాన్పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ భవనంలో మిసెస్ తెలంగాణ, టై అండ్ డై అసో�
భూదాన్ పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ భవనంలో మిసెస్ తెలంగాణ, టై అండ్ డై అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫ్యాషన్షోలో మిసెస్ తెలంగాణ మమతాత్రివేది తళుక్కుమన్నారు.
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి కుటుంబాల్లో సంతోషం ఉండేలా వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాల కుటుంబాలక�
జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. నేతన్నలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చేనేత వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు.