నల్లగొండ : నిన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన క్రాంతి కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుతో క�
నల్లగొండ : రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోన్న కాంగ్రెస్, బీజేపీలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధ
నల్లగొండ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్య�
హైదరాబాద్ : ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటోందని, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబ�
స్వరాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు శాసన మండలి చైర్మన్ గుత్తా ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు ప్రారంభించిన సుఖేందర్రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మ�
యాదాద్రి భువనగిరి : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్నుమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్�
హైదరాబాద్ : శాసన మండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో చైర్మన్ నూతన ఛాంబర్ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ఛాంబర్లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్మన్ స
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుత్తా �
దేవరకొండ : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం కోదండపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా వారు
గుత్తా సుఖేందర్ రెడ్డి | వచ్చేనెల 15న వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభను విజయవంతం చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యుడు నల