Gutha Sukhender Reddy | నల్లగొండ : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంకట్ రెడ్డి నోటికి అడ్డు, అదుపు లేకుండా మాట�
PM Modi | ప్రధాన మంత్రి మోదీ హన్మకొండ సభలో పచ్చి అపద్దలను మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదు. ప్రధానమంత్రి హోదాను ఆయన దిగజార్చారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి �
Gutha Sukhender Reddy | నల్లగొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవం సందర్భంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా �
RRR Oscar | నల్లగొండ : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఆర్ఆర్ఆర్( RRR ) చిత్ర బృందానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukhender Reddy ) శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోన
Gutha Sukhender Reddy | చిట్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1969-70 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన మిత్రులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖే
శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మానవ వనరులు
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో జర్నలిస్టులతో గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్
నల్లగొండ : నిన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన క్రాంతి కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుతో క�
నల్లగొండ : రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోన్న కాంగ్రెస్, బీజేపీలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధ
నల్లగొండ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్య�
హైదరాబాద్ : ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటోందని, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబ�
స్వరాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు శాసన మండలి చైర్మన్ గుత్తా ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు ప్రారంభించిన సుఖేందర్రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మ�