మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని శ్రీహిందూ మృతిపై కాళేశ్వరం జోనల్ అధికారి సీహెచ్ గిరిజ, జిల్లా సమన్వయ అధికారి రామకళ్యాణి సంయుక్తంగా సోమవారం వ�
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని.. ఇబ్బంది పడుతూ ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే కూడా పట్టించుకోకపోగా విద్యార్థులను బ�
క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని వరంగల్, హనుమకొండ జిల్లాల డీసీవోలు పోతుల అపర్ణ, దాసరి ఉమామహేశ్వరి అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘి క సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో తెల�
గురుకులం విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. ములుగు మండలం జంగాలపల్ల�
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డీ జనార్దన్ తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పుట్టిన రోజున ఓ విద్యార్థిని ఓ వినూత్న బహుమతినిచ్చి అభిమానాన్ని చాటుకున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్నవాణి తోలుకట్టాలోన