తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ సునీత బండారి తమకొద్దు అంటూ బిచ్కుంద పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయిం�
‘మా పిల్లలను ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు తరలించవద్దు’ అంటూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు (బాలురు) ప్రహరీ దూకి కలెక్టర్ కార్యాలయానికి పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా..
‘పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు కొడతారా? తక్కువ జాతి అంటూ కులదూషణలు చేస్తారా? ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే సీఎం ఏం చేస్తున్నారు?
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని ఎస్టీ వెల్ఫేర్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ హెచ్చరించారు. మండలంలోని అవంతీపురం గిరిజన గురుకుల పాఠశాలను శనివారం ఆయన సందర్శి