మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తొలివారంలో ఈ చిత్రం 212కోట్ల వసూళ్లను రాబట్టింది.
Guntur Karam | మహేష్ బాబు ఫోకస్ మొత్తం ఇప్పుడు గుంటూరు కారం సినిమా మీదే ఉంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది. దాంతో దుబాయ్ వెళ్లి హాయిగా యాడ్ షూటింగ్ చేసుకుంటున్నాడు సూపర్ స�
Guntur Karam | మహేశ్బాబు, త్రివిక్రమ్ల ‘గుంటూరుకారం’ సినిమా కోసం అభిమానులే కాదు, హీరోలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా హీరో నితిన్.. ‘గుంటూరుకారం’ నిర్మాత నాగవంశీని తన ఎక్స్(ట్విటర్)ద్వారా అడిగే�
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అగ్ర హీరో మహేష్బాబు. ఈ సినిమా అనంతరం ఆయన రాజమౌళి డైరెక్షన్లో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటించబోతున్న విషయం తెల�
మంగళూరు సోయగం పూజాహెగ్డేకు బ్యాడ్టైమ్ నడుస్తున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రెండేళ్ల క్రితం వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ అమ్మడు ఒక్కసారిగా రేసులో వెనకబడింది. అయితే ఇది తాత్కాలిక వి�
తెలుగు తారాపథంలో దూసుకుపోతున్నది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘ఖిలాడీ’ ‘హిట్-2’ సినిమాలతో యువతరానికి చేరువైంది. చక్కటి అందం, అభినయం కల�
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ను మొదలుపెట్టారు. ప్ర�
‘సినిమాల జయాపజయాల్ని ఎవరూ ఊహించలేరు. కొన్ని కథలు వింటున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి. తెరపై వచ్చే సరికి పేలవంగా తయారవుతాయి. అదే సమయంలో సాధారణంగా అనిపించిన కొన్ని కథలు గొప్పగా ఆవిష్కృతమవుతాయి. ఇలాంటి వ�
స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకుడు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలుగా నటి
Trivikram | పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య ఎంత మంచి స్నేహం ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరూ హీరో, దర్శకుడు అనేకంటే ప్రాణ స్నేహితులు అంటే కరెక్ట్. జయాపజాయాలతో సంబంధం లేకుండా కనెక్ట్ అయిపోయ