BRS : కాళేశ్వరంపై జస్టిస్ పీ సీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మహిళా మార్షల్స్ను రంగంలోకి దింపింది అధికార పక్షం. దాంతో.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ ను�
అదానీ, రేవంత్ రెడ్డి ఒక్కటై తెలంగాణ ప్రజాలతో ఆడుతున్న నాటకాన్ని బయటపెడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నదని విమర్శ�
‘తొమ్మిది నెలల కిందట ఉద్యోగాల పేరిట ఎంత డ్రామా చేసిండ్రు..కేసీఆర్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టు తప్పుడు ప్రచారం చేసిండ్రు. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలని పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ స�
శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు మంగళవారం గన్పార్క్ వద్ద అమరువీరుల స్తూపానికి నివాళులర్పించారు. ‘జై తెలంగాణ’, ‘అమరవీరులకు జోహ ర్లు’ నినాదాలతో హోరెత్తించారు.
BRS MLAs | అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళులర్పించారు. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు జోహార్.. జోహార్.. అంటూ నినదించారు. �
తెలంగాణ పదేండ్ల పండుగ సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న వేడుకలను బీఆర్ఎస్ శనివారం ప్రారంభించింది. అమరులను స్మరిస్తూ.. ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసుకుంటూ తొలిరోజు కార్యక్రమమంతా ఉద్వేగంగా సాగింది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ నుంచి సెక్రటేరియట్ అమరజ్యోతి వరకూ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గన్పార్క్ వద్దకు బీఆర్ఎస్ అధ్యక్ష�
BRS Party | జూన్ 1వ తేదీన గన్ పార్కు అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్బండ్ వద్ద అమర జ్యోతి వరకు నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీకి అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను బీఆర్ఎస్ నాయకులు కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసంచేసేందుకు సీఎం రేవంత్
రైతు రుణమాఫీ, ఆరు హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు.. అన్న మాట ప్రకారం తన రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్లోని (Gun Park) అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేర�
హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) అన్నారు. బాండు పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు.