PM Modi Degree | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్లకు గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ప్రధాని మోదీ డిగ్రీ విషయంలో కేజ్ర�
ప్రధాని మోదీ విద్యార్హతపై ఆప్ మరోసారి విమర్శలు చేసింది. దర్యాప్తు జరిపితే మోదీ డిగ్రీలు నకిలీవని రుజువవుతాయని పేర్కొంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ.. మోదీ డిగ్రీలు నకిలీవని �
ప్రధాని మోదీ విద్యార్హత పత్రాలను బయటపెట్టాల్సిన అవసరం లేదన్న గుజరాత్ హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నదని శని
ప్రధాని నరేంద్ర మోదీ ఎంఏ విద్యార్హత సర్టిఫికెట్ల బహిర్గతానికి సంబంధించిన కేసు తీర్పును గురువారం గుజరాత్ హైకోర్టు వాయిదా వేసింది. ఇందులో దాచడానికేమీ లేకపోయినా, ఇది ప్రధాని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగ