Terrorists | అల్ ఖైదా (Al-Qaeda) ఉగ్రవాద సంస్థ (Terror group) భారత్లో భారీ దాడులకు ప్లాన్ చేసింది. అయితే అల్ ఖైదా కుట్రను గుజరాత్ (Gujarat) కు చెందిన ఏటీఎస్ పోలీసులు (ATS police) భగ్నం చేశారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అదు
గుజరాత్లో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో కిలోల కొద్దీ బంగారం, డబ్బుల కట్టలు చూసి అధికారులు, పోలీసులు షాక్కు గురయ్యారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.900 కోట్ల విలువైన 90 కిలోల కొకైన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకున్నారు.
Cocaine | గుజరాత్ కచ్ తీరంలో రూ. 130 కోట్ల విలువ చేసే కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో డ్రగ్స్ను దాచిపెట్టినట్లు నిఘా వర�
విద్వేషతపూరిత ప్రసంగం (Hate Speech) కేసులో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని (Mufti Salman Azhari) గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 31న గుజరాత్లోని జునాగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అజారీ ప్రసంగించా�
గుజరాత్లో ముగ్గురు ముస్లింలను స్తంభాలకు కట్టేసి కర్రలతో కొట్టిన పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం అరాచకమని నిలదీసింది. వారిపై ఉన్న కోర్టు ధిక్కరణ అభియోగాలపై స్టే పొడిగిస్తున్నట్ట�
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కచ్ జిల్లాలో ఒక వ్యక్తి నుంచి రూ.800 కోట్ల విలువైన 80 కేజీల డ్రగ్స్ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్ను వదిలి పారిపోయాడని కచ్ ఈస్ట్ �
‘మీరు రక్షకభటులా? లేదా ప్రజల కష్టాన్ని భక్షించే నేరస్థులా?’ అని పోలీసులపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షించాల్సిన పోలీసులే నేరాలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింద
అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలోని పిపావావ్ పోర్టులో దాదాపు 90 కిలోగ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.450 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి ఆమ్రేలి జిల్లా
జైపూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పోలీసులు సహా మరో వ్యక్తి ఉన్నారు. పోలీసులు గుజరాత్కు చెందిన వారని ఆ రాష్ట్ర సీఎం అశోక్ �