Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న జగన్.. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 విడతల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలన
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. ఆయన మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని స్పష్టం చేశారు.
Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే.. తన తలరాతను మాత్రం జగన్ రాస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం, జగన్ కోసం తాను త్�
Hyderabad | ఏపీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమని కొనియాడారు. తెలుగు ప్రజలు కలిసి నిర్మించిన నగరం.. హైదరాబాద్ అని అన్నారు.
రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా పాదయాత్రను కాస్తా ఫేక్ యాత్రగా అభివర్ణించారు. దాంతో మంత్రి అంబటిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.