గర్భిణులు, బాలింతలు 102 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని గుడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సూచించారు. ప్రతి గురువారం అలాగే శనివారం గుడిపల్లి మండలంలోని గర్భిణీలను, బాలింతలను..
బొలెరో వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దుర్ఘటన గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని నీలంనగర్ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వి
ప్రభుత్వం అందించే చేయూతను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని గుడిపల్లి ఎంపీడీఓ అండాలు అన్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, ప్�
మందమర్రి మండలం గుడిపెల్లి-కానుకూర్ రహదారి కంకరతేలి అధ్వానంగా మారగా, ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులంతా నిత్యం నరకం అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది. శాసన సభ ఎన్నికల సమయంలో చిర్రకుంట నుంచి గుడిపెల్లి వరకు ఆ�