గ్యారెంటీలంటూ ఎన్నికల ముందు అలివికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. పథకాల కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్మును కొన్�
గ్యారెంటీలంటూ అలివికాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలుచేయకపోగా, ప్రశ్నిస్తున్న గొంతులపైనే విరుచుకుపడుతున్నది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రెండు మూడ
కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం నుంచి చేపట్టనున్న సమగ్ర ఇంటింటి సర్వేపై ప్రజ ల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. కులం, ఆస్తులు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలతోపాటు వ్యక్తిగత ఆదాయ వివరాలు అన్నింటిన�
‘ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు గ్రామాలకు వచ్చి హామీలు ఇస్తరు.. అమలు చేయాలని అడిగితే కాలయాపన చేస్తున్నరు.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై ఊసెత్తరు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరిట మిగతా గ్యారంటీ పథకాలకు మంగళ
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు అభిప్రాయపడ్డారు. గ్యారెంటీ పథకాలకు అరకొర కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు.
TS Cabinet | సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఆదివారం సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు పథకాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బ�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అత్యధిక సీట్లలో గెలిపించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు గ్యారెంటీలను నిలిపేస్తామని ప్రజలను అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్సీ బాలకృష్ణ బహి�
Failure | కర్ణాటకలో కాంగ్రెస్కు అధికారమిస్తే అక్కడ ఖజానా ఖాళీ అయిందని, పాలన చేతగాక చేతులెత్తేసారని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా జీడీఎస్ (JDS)జిల్లా అధ్యక్షుడు విరుపాక్ష ఆరోపించారు.
కాంగ్రెస్ ఇచ్చే హామీలను అస్సలు నమ్మవద్దని తెలంగాణ ప్రజలకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ తమ రాష్ట్రంలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలకు అతీగతీ లేదని, అలాంటిది త