GST Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. 2022 డిసెంబర్ జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే, గత నెలలో వసూళ్లు పెరిగినా.. మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
జూలైలో నెలలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 11 శాతం వృద్ధిచెంది రూ. 1.65 లక్షల కోట్లకు చేరాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఆదాయం రూ.1.60 లక్షల కోట్ల స్థాయిని అధిగమించడం వరుసగా ఇది ఐదో
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏటా గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు అంతక్రితం జనవరి నెలకంటే తగ్గాయి. అయితే 2022 ఫిబ్రవరితో పోలిస్తే తాజాగా ముగిసిన నెలలో 12 శాతం వృద్ధితో రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి. 2023 జనవరిలో ఈ వసూళ్లు రూ.1.58 కోట్లు. అధిక విలు�
GST revenue | డిసెంబర్-2022లో దేశంలో జీఎస్టీ ఆదాయం 15శాతం పెరిగి రూ.1.49లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,49,507 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.26,711 కోట్లు, ఎస్జీఎస్టీ
8 ఏండ్లలో తెలంగాణ తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదిగింది. ఒకవైపు కేంద్రం అక్కసు వెళ్లగక్కుతున్నా.. మరోవైపు సొంతకాళ్లపై నిలబడు తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. ఏటా ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ముందుకెళ్�
ఆగస్టులో 28 శాతం పెరిగిన పన్ను ఆదాయం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు గత నెలకుగాను రూ.1.43 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,12.020 కోట్లతో పోలిస్తే 28 శాతం అధ
భారీగా ఆదాయం దారి మళ్లుతున్నది జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప�
న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.1.33లక్షల కోట్లు వసూలయ్యాయని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది మార్చితో పోలిస్తే 18శాతం ఆదాయం పెరిగిందని పెరిగింది. ఫిబ్రవరి 2020తో �
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు వివరాలను వెల్లడించింది. ఆగస్టులో రూ.1,12,020 కోట్ల ఆదాయం వసూల్ అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే, ఆగ�
న్యూఢిల్లీ : జూలై నెలలో కేంద్రానికి రూ.1.16లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది జూలైతో పోలిస్తే 33శాతం వృద్ధి నమోదైందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 సంవత్సరం జూలైలో
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు జూన్ నెలలో 92,849 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ వరకు ఆ మొత్తం జీఎస్టీగా వసూలైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.