నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాద�
నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధిక
భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-GSI) ప్రారంభించి 175 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జీఎస్ఐ, జీఎస్ఐటీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంజీవయ్య చిల్డ్రన్ పార్క్ వద్ద వాక్థాన్
ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Mishap) వద్ద ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడ�
దేశంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదంపై ముందస్తు హెచ్చరిక చేసే వ్యవస్థను 2026 నాటికి అభివృద్ధి చేయనున్నట్టు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ప్రకటించింది.
ఒడిశాలోని (Odisha) మూడు జిల్లాల్లో బంగారు గనులు (Gold Mines) బయటపడ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా, మయూర్భంజ్, డియోగఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), డైరెక్టరేట్ ఆఫ్ మైన్కు చెందిన సర్�