సింగూరు సింహ గర్జన ఎక్కడ జరిగింది? తెలంగాణ రాష్ట్ర పక్షి, జంతువు, పుష్పం ఏవి? బలగం సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు ఎవరు?.. ఇవీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్నలు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం గ్రూప్ 4 పరీక్ష సజావుగా ముగిసింది. 188 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 53,213 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 42,469 మంది హాజరయ్యారు. 10,739 మ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,07,894 మంది అభ్యర్థులకు గానూ, ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్-1కు 87,876 మంది, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేప�
Group-4 Exam | గ్రూప్-4 పరీక్షకు ఓ అభ్యర్థి సెల్ఫోన్తో వచ్చి పట్టుబడ్డాడు. హైదరాబాద్ సరూర్ నగర్లోని మారుతీనగర్ సక్సెస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రానికి ఓ అభ్యర్థి సెల్ఫోన్తో వచ్చాడు. అయితే పర
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు (శనివారం) నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్�
గ్రూప్-4 పరీక్షను శనివారం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పరీక్ష నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 111 కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 34,459మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
తెలంగాణ ట్యాగ్లైన్లో మూడోదైన ఉద్యోగాల నియామకాల కల శరవేగంగా సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత నెలలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించగా శనివారం గ్రూప్-4 పరీక్షలు జరగనున్నాయి.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో వచ్చే నెల మొదటివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రూప్-4 రాత పరీక్షలను సజావుగా నిర్వహించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు �
TSPSC | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే నెల 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అత్యధిక అభ్యర్థులు గ్ర
జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్షకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతున్నట్లు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించార
రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) గురువారం ప్రకటించింది. జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.