గ్రూప్-1 పరీక్షల భవితవ్యం మంగళవా రం తేలనున్నది. ఈ పరీక్షల నిర్వహణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మరికొన్ని గంటల్లో హైకోర్టు తీర్పు వెలువరించనున్నది.
KTR | గ్రూప్-1పై తాము నిరుద్యోగులపక్షాన లెవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు ఎక్కడా వ్యతిరేకరించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జీవో 29పై తుది తీర్పు వచ్చేదాకా ఫలితాలు విడుదల
గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష మొదటిరోజు సోమవారం ప్రశాంతంగా సాగింది. అక్కడక్కడ అభ్యర్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో వారిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో కొందరు అభ్యర్థులు కన్నీటి పర్య�
Group-1 Mains | గ్రూప్1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వుల జారీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్పై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే గ్రూప్-1 ఫ�