రుణమాఫీ వర్తింపుకాని రైతుల కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీతో ఎలాంటి ఫలితం లేదని రైతులు మండిపడుతున్నారు. రెండు విడతలుగా రుణమాఫీకాని రైతులు గ్రీవెన్స్ కమిటీలో ఫిర్యాదులు చేస్తున్నారు. మేడ్చల్-మల�
పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్నికల యంత్రాంగం నిఘాను మరింత పెంచింది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే పట్టుక�
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులో ఉన్నందున కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా గ్రీవెన్స్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. కన్వీనర్గా జిల్లా సహకార అధికారి, డీఆర్డీవో, అసిస్టెంట్ ట్రెజరీ �
ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేశామని, సరైన ఆదారాలతో నగదు తిరిగి పొందవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించాలని నల్లగొండ జిల్లా కల
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల యంత్రాంగం నిఘా మరింత పెంచింది. చెక్పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50వ�
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం తరలించకుండా ఎక్కడిక్కడ కట్టడి చేసేందుకు జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి మ�
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 45 కోట్లకు పైగా విలువజేసే ఆభరణాలు, నగదు పట్టుబడింది.
జిల్లాల గ్రీవెన్స్ కమిటీలను సమావేశపరిచి నిబంధనల మేరకు హేతుబద్ధమైన ఎన్నికల కేసులను సత్వరమే పరిషరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు.