GreenIndia Challenge | విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు.. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్
పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' కార్యక్రమం చాలా గొప్పదని ప్రశంసించారు దర్శకుడు అశ్విన్ గంగరాజు. సంగీత దర్శకుడు కాలభైరవ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన ఆయన శుక్ర�
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప నిర్ణయం అని సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ కొనియాడారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మ్యూజిక్ డై�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాలని ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. తన జన్మదినాన్ని �
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్ కోరారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో కార్యక్రమంలో భా
మిగతా రాష్ట్రాలు సైతం పోటీగా స్వీకరించాలి హరితహారం, గ్రీన్ఇండియా చాలెంజ్ భేష్ ఎంపీ సంతోష్కుమార్ యువతకు ఆదర్శం సేవ్ సాయిల్, గ్రీన్ చాలెంజ్ లక్ష్యం ఒక్కటే ఐదోవిడత గ్రీన్ ఇండియా చాలెంజ్లో ఈశా �
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సినీ నటి సాక్షి విసిరిన చాలెంజ్ స్వీకరించిన సినీ నటుడు ఆశిష్ గాంధీ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ
హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీత రంజిత్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ సభ్యులతో క�
హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్తీకదీపం సీరియల్ నటి అర్చన అనంత్(సౌందర్య) అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో తన తండ్రి కన్న�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో సెహరి సినిమా నటీ నటులు హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి, నిర్మాత అద�
GreenIndia Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో ప్రముఖ సింగర్ శ్రీ లలిత మొక్కలు నాటారు.