భారత వ్యవసాయరంగంలో ఓ శకం ముగిసింది. ఆహారోత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు కారణమైన హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గ�
ఆకలిపై జరిగిన పోరాటంలో అలుపులేని వీరుడతడు. హరిత విప్లవ పితామహుడిగా చరితార్థుడు. సాగు బాగు కోసం ఆకుపచ్చని కలలుగన్న నిరంతర స్వాప్నికుడు. ఎం.ఎస్.స్వామినాథన్ మృతితో ఒక నిండైన, మెండైన జీవనయానం ముగిసింది. ఆహ�
CM KCR | భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని కేసీఆర్ అన్నారు.
MS Swaminathan: జన్యుపరమైన కొత్త వంగడాలను సృష్టించడం సులువైన విషయం కాదు. ఆకలి క్షోభను తీర్చాలన్నా.. ఆహారభదత్ర కల్పించాలన్నా.. అది స్వామినాథన్కే సాధ్యం. ఆ ప్రొఫెసర్ డెవలప్ చేసిన ఎన్నో రకాల వి
MS Swaminathan: గ్రీన్ రెవల్యూషన్కు ఆద్యుడు.. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. అత్యంత ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఎన్నో వరి, గోధుమ వంగడాలను సృష్టించిన స్వామినాథన్ 98 ఏళ్ల వయ�
వ్యవసాయ రంగంలో భూమి, విత్తనాల్లో ఎంత నాణ్యత ఉంటే ఆహార పదార్థాలు అంత నాణ్యతతో కూడిన పోషక విలువలు కలిగి ఉంటాయి! ఆహార పదార్థాలు పోషక విలువలు కలిగి ఉండాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి.
ఏనుగంతటి సమస్యను వదిలిపెట్టి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహారం. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రైతన్నల పరిస్థితి అటు చూస్తే నుయ్యి ఇటు చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది. వ�
పరిశ్రమలు హైదరాబాద్కే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని పల్లెల్లోనూ పరిశ్రమలు స్థాపించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆంత్రప్రెన్యూర్లు రూరల్ తెలంగాణలో పరిశ్రమలు నెలకొ
హరిత విప్లవ సాధనలో డాక్టర్ ఎంఎస్ స్వామి నాథన్… శ్వేత విప్లవ సాధనలో డాక్టర్ వర్గీస్ కురియన్ ఎంత కృషిచేశారో సిల్వర్ రెవల్యూషన్ సాధనలో అంతటి కృషి చేసిన మహ నీయుడు పద్మశ్రీ డాక్టర్ బండా వాసుదేవ రా
రాష్ట్రంలో ఒకే సమయంలో రెండు విప్లవాలు మొదలు వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ తెలంగాణ సత్తా మదర్ డెయిరీని లాభాల బాటలో నడిపించాలి నార్ముల్ కొత్త చైర్మన్, డైరెక్టర్లతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్