పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతతో పాటు మన భవిష్యత్తుకు భద్రత అని కౌన్సిలింగ్ సైకోథెరఫిస్ట్ డాక్టర్ హిప్నోపద్మాకమలాకర్ అన్నారు. మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ శాఖ, నవభారత్ లయన్స్ క్లబ్ సంయు�
పచ్చని మొక్కలు నాలుగు ఉంటే... ప్రతి లోగిలీ బృందావనమే! కానీ, మొక్కలు తెచ్చి పెంచే ఓపిక, వాటిని నిర్వహించే తీరిక ఎందరికి ఉంది? ఇలాంటి వారికోసమే మొక్కలు అద్దెకిచ్చే సేవలు మొదలయ్యాయి.
Green India Challenge | హరిత భారత్ సాధన లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అసోంలో మొదలు పెట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 2030 నాటికి అసోంలో ఒక కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పని చేస్తోంద
దుబ్బాక పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో సమస్యగా మారింది. దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ నుంచి పాత సీనిమా రోడ్డులో మురుగు కాల్వలు శుభ్రం చే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొందరు కింది స్థాయి రాజకీయ పార్టీల నాయకులు గ్రూపులుగా ఏర్పడి కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తుండగా.. ర
హరితహారంలో నాటే మొక్కలు పర్యావరణ పరిరక్షణతోపాటు ఆదాయ మార్గంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. సాగునీటి కాల్వల వెంట హరితహారం మొక్కలు నాటి గ్రామ పంచాయతీలకు
ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జీపీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలతో అధికారులు ఉపాధి పని ప్రదేశా�
వృక్షో రక్షతే రక్షితః.. చెట్లను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయని పెద్దలు చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆరు విడుతల్లో వ�
గోడమీద పైపులు. ఆ పైపుల్లో పచ్చని మొక్కలు. వినడానికే వినూత్నంగా అనిపిస్తున్నది కదూ! గోడల అలంకరణలో ఇదో కొత్త ట్రెండ్. లేత రంగు గోడల మీద ఈ అలంకరణ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరీ ఖరీదైన వ్యవహారమేం కాదు. కాన�