తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తనకు అవకాశం
హైదరాబాద్లో మతపరమైన స్నేహం, స్వీయ క్రమశిక్షణ, మత గురువులు, శాంతి కమిటీ సభ్యులు, నగర ప్రజల సహకారంతో అన్ని మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు
సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తనదైన శైలిలో నేతకళను ప్రదర్శించాడు. తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయను న్న నేతన్న బీమా పథకంప�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాంలు జలకళ సంతరించుకోవడంతో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు
జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చిత్రపటాలకు ఎనుమాముల బాలాజీనగర్లో గురువారం క్షీరాభిషేకం చేశారు.
పోరాడి సాధించిన రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమేనని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆటో యూనియన్ గౌరవాద్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్ అన్నార�
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న ‘సీఎంకు కృతజ్ఞత’ సభకు భారీ జనసమీకరణ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం జరిగిన జిల్లా స్థాయి ప్రజాప్ర