ద్రాక్ష పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. నలుపు, ఆకుపచ్చ రంగులో ఉండే ద్రాక్ష పండ్లు మనకు ఎక్కువగా లభిస్తుంటాయి.
మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. చలికాలంలో ఇవి మనకు విరివిగా లభిస్తుంటాయి. ముఖ్యంగా ఆకుపచ్చ, నలుపు రంగుల్లో ఉండే ద్రాక్షలను చాలా మంది తింటుంటారు.
ద్రాక్ష పండ్లపై జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యే సాధారణ ద్రాక్ష పండ్లు క్వాంటమ్ సెన్సర్ పనితీరును మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయని శాస్త్రవేత్త�
తాజాగా... గుత్తులుగా ద్రాక్ష పండ్లు కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఓ పండు చటుక్కున తెంపి చప్పరించేయాలనిపిస్తుంది. కానీ, కోషు ద్రాక్షలను చూస్తే మాత్రం ఒక్క క్షణం ఆగి... ఎంత బాగున్నాయో
అనుకోక మానం.
మహారాష్ట్రలోని పుణెలో ప్రసిద్ధిగాంచిన దగడూ సేఠ్ వినాయక ఆలయం హోలీ సందర్భంగా ద్రాక్ష పండ్లతో ముస్తాబైంది. సుమారు 2 వేల కిలోల నలుపు, ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు.
Health Tips | స్ట్రాబెర్రీస్, ద్రాక్ష సీజన్ ప్రారంభం కావడంతో వీటిని చాలా మంది ఆస్వాదిస్తుంటారు. అయితే వీటిని తినే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వీటిని సరైన రీతిలో శుభ్రం చేయకుండా తీసుకుంటే గొంతు న�
Raisins | డ్రైఫ్రూట్స్లో ఆరోగ్యానికి కావాల్సిన చాలా పోషకాలు అందుతాయి. ముఖ్యంగా కిస్మిస్లు.. అదేనండీ ఎండు ద్రాక్షలు తినడం ద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ఎండుద్రాక్షలు తింటే కలిగే ఆరోగ్య
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒకే రోజే పదివేల టన్నుల మేర పండ్ల క్రయ,విక్రయాలు జరిగాయి.
మన ప్రాంతంలో ద్రాక్ష ఎంత సాగు చేస్తే అంత మంచి ఫలితాలుంటాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాగుకు చాలా అనుకూల వాతావరణం ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి, డా. నీరజాప్రభాకర్
పుణె : గణనాథుడి పట్ల తమకున్న భక్తిని రైతులు చాటుకున్నారు. గణేషుడి విగ్రహ అలంకరణకు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లను రైతులు విరాళంగా ఇచ్చారు. పుణెలోని దగ్దసేత్ హల్వాయి గణపతి టెంపుల్లో 2 వేల కి