రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయవనరైన గ్రానైట్ పరిశ్రమ యజమానులు రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకమయ్యేలా రూపొందించిన జీ.వో. నెం 14, 16లను వెంటనే ఉపసంహరించుకోవాలని నగర వీధుల్లో కదం తొక్కారు. పరిశ్రమ
జిల్లాలో మైనింగ్ లీజులతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. పెద్ద, చిన్న తరహా గనుల ద్వారా ప్రతి ఏడాది రూ.100 కోట్లకుపైగా రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది.
జిల్లాలోని ఖనిజాలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని గనులు, ఖనిజాలు.. సంబంధిత శాఖకు ఈ ఏడాది కూడా భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి.
Telangana | రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాల�
Minister Gangula Kamalaker | ఐటీ, ఈడీ సంస్థల దర్యాప్తునకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నిజనిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అని మంత్రి పేర్కొన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగులతో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి తెలంగాణలోని ఖమ్మం గ్రానైట్ను వాడారు. 280 మెట్రిక్ �
తాను వ్యాపారపరంగా ఎదగడానికి, తద్వారా రాజకీయంగా రాణించడానికి దోహదపడిన గ్రానైట్ కుటుంబాన్ని ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
ముకరంపుర, ఫిబ్రవరి 2: కరోనాతో అస్తవ్యస్తంగా మారిన గ్రానైట్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూపంలో చేయూతనందించడం సంతోషదాయకమని జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఇబ్బంద