కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై వీర్ సావర్కర్ మనవడు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల లండన్ పర్యటనలో తన తాతను అవమానించేలా రాహుల్ మాట్లాడారని సావర్కర్ సోదరుడి మనుమడైన సాత్యకీ సావర్కర్ ట్వీట్ చేశ�
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ తెలిపారు. హైదర�
ఏఐ టూల్ వాడి సైబర్ నేరగాళ్లు కెనడాకు చెందిన ఓ వృద్ధ జంట నుంచి రూ.18 లక్షలు కొట్టేశారు. ఇటీవల వృద్ధ జంటకు ఫోన్చేసిన ఓ వ్యక్తి.. ఏఐ టూల్ సాయంతో అచ్చం వారి మనవడిలా మాట్లాడాడు.
మా పెద్దమ్మవాళ్ల పెద్దకూతురు కొడుకును.. అంటే మా పెద్దక్క కొడుకును గత నెలలో మొదటిసారి చూశాను. వాళ్లు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. నా వయసు పద్దెనిమిది, అతనికి ఇరవై అయిదు. తొలి పరిచయంతోనే స్నేహం కుదిరింది. ఇద�
నిజామాబాద్ లీగల్, ఆగస్టు 17: నానమ్మను హత్య చేసిన మనుమడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరాకు చెందిన కొ�
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన ఆరేండ్ల బాలుడిని అతడి తాతకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కరోనాతో 2021 మే 13న తండ్రి, జూన్ 12న తల్లి మరణించారు. దీంతో బాలుడి బాధ్యతను అతడి చిన్నమ్మక
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ మనవడు ఇందర్జీత్ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి సమక్షంలో ఆయన బీజేపీ సభ్యత్వం స్వీకరిం�
వనపర్తిలో విషాదం.. మిద్దె కూలి సర్పంచ్ మృతి | ప్రమాదవశాత్తు ఇల్లు కూలిన సంఘటనలో సర్పంచ్ సహా ఆమె మనువడు మృతి చెందారు. విషాదకర ఘటన రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో చోటు చేసుకుంది.