‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు.. మన గ్రామంలో మంచి మనసున్న దాతలు ముందుకు వస్తే మన గ్రామ పంచాయతీకి వెళ్లి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అనే ఫ్లెక్సీని ములుగు జిల్లా వెంకటాపురం(ఎం)లో (Venkatapuram) వెలసింది.
గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు రంగం సిద్ధమైంది. దీనిపై ఈ నెల 30న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి ఒకటితో ప్రస్తుతమున్న సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది.
కడ్తాల్ : నూతనంగా ఏర్పాటైన కడ్తాల్ మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల�
భువనగిరి అర్బన్ : గ్రామాల్లోని ప్రజా సమస్యలు తీర్చడం కోసమే మీ ముందుకొస్తున్నానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మండలంలోని చీమలకొండూర్, ముస్త్యాలపల్లి గ్�
కొడంగల్ : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు క
టేకులపల్లి: బర్లగూడెం గ్రామ పంచాయితీ కార్యదర్శిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామ పంచాయితీలో విధులు నిర్వహిస్తున్న
దమ్మపేట : గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బీమా సదుపాయం కల్పించాలని దమ్మపేట మండల పరిధిలోని ఆయా గ్రామపంచాయతీల కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్�