కాంగ్రెస్ పాలనలో గ్రామసీమలు సమస్యలతో సతమతమవుతున్నాయి. నిధులు రాక, పాలకవర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. పాలన అస్తవ్యస్తంగా సాగుతున్నది. ప్రత్యేకాధికారులు పాలనలో సమస్యలు పరిష్కారా�
ప్రతి ఎన్నికతో పాటే పల్లెల్లో విభేదాలు, పగలు, ప్రతీకారాలు పెరుగుతున్నాయి. వర్గాలుగా విడిపోయిన ప్రజలు చిన్నచిన్న విషయాలపైనా గొడవ పడుతున్నారు. చివరికి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని పరిస్థితికి వచ్చార
గర శివారులోని మున్సిపాలిటీల్లో కొత్తగా విలీనమయ్యే గ్రామాల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించి, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తుందో స్పష్టంచేయాలని మండలిలో విపక్ష నేత మధు�
గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ (సీతక) అన్నారు.
పంచాయతీ అభివృద్ధిలో స ర్పంచ్ల పాత్ర కీలకమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మండలంలోని మాన్కాపూర్ పంచాయతీలో గురువారం క్రీడా ప్రాగంణం,పార్కు ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ మ్
పాన్కార్డు అప్డేట్తో వ చ్చిన మెసేజ్ లింక్ను నొక్కడంతో రూ.21 వేలు అకౌంట్ నుంచి మాయమైన ఘటన మండలంలోని తుమ్మిళ్లలో చోటు చేసుకున్నది. రాజోళి ఎస్సై అబ్దుల్ఖాదర్ కథనం ప్రకారం..